ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 16, 2020, 10:58 AM IST

ETV Bharat / videos

తుని మండలంలో డ్రోన్​ ద్వారా విద్యుత్ పునరుద్ధరణ

అల్పపీడనం కారణంగా తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిన గ్రామాలకు డ్రోన్ సహాయంతో విద్యుత్తు పునరుద్ధరణ పనులు చేపట్టారు. మండలంలోని ఎన్. ఎస్. వెంకట నగరం గ్రామానికి విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. కొలిమేరు - ఎన్.ఎస్. వెంకట నగరం మధ్యలో తాండవ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అధికారులు డ్రోన్​లో వైర్లను ఆ గట్టు నుంచి ఈ గట్టుకు తీసుకువచ్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

ABOUT THE AUTHOR

...view details