ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చిత్రలేఖనంలో ఆంగ్ల ఉపాధ్యాయురాలి నైపుణ్యం - beautiful paintings by a teacher in east godavari dst thuni

By

Published : Feb 28, 2020, 11:40 PM IST

తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన రాజ్యలక్ష్మి వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైనా చిత్రలేఖనంలోనూ రాణిస్తున్నారు. పట్ణణంలోని జిల్లా పరిషత్​ బాలికోన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న ఈమె విద్యార్థులకు చిత్రలేఖనంలో తర్ఫీదు ఇస్తున్నారు. రాజ్యలక్ష్మీ వేసిన చిత్రాలు చూస్తే ఎవరైనా ఔరా అనక మానరు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details