ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 25, 2020, 9:35 PM IST

Updated : Jun 26, 2020, 4:50 PM IST

ETV Bharat / videos

ప్రతిధ్వని.. సహకార బ్యాంకులకు కేంద్రం భరోసా..!

దేశంలోని సహకార బ్యాంకింగ్​ వ్యవస్థపై నమ్మకం పెంచి మరింత భద్రత కల్పించే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సందేహాలకు, ఆందోళనలకు తావు లేకుండా సహకార బ్యాంకుల్ని గాడిన పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 1,482 పట్టణ, 58 బహుళ రాష్ట్రాల సహకార బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తెచ్చే నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల 8.6 కోట్ల ఖాతాదారులు చేసిన రూ.5 లక్షల కోట్ల డిపాజిట్లకు భద్రత చేకూరుతుంది. ఈ నేపథ్యంలో... ఆర్బీఐ చర్యలతో సహకార బ్యాంకింగ్​ వ్యవస్థ ఏ మేరకు బలోపేతం అవుతుందనే అంశంపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చ...!
Last Updated : Jun 26, 2020, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details