ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కర్నూలు జిల్లా డోన్​లో పంపిణీకి నోచుకోని ఆదరణ సైకిళ్లు - ycp govt negligence on Adarana Scheme

By

Published : Dec 22, 2020, 10:04 PM IST

గత ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం కింద దాదాపు రెండు వందల సైకిళ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు పంపిణీ చేపట్టేలోపు ఎన్నికల కోడ్ రావడం వల్ల కర్నూలు జిల్లా డోన్​లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉంచారు. అయితే అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వీటి పంపిణీని మరిచింది. ఫలితంగా వీటిపై మొక్కలు, గడ్డి పెరగడం వల్ల తుప్పు పట్టాయి.

ABOUT THE AUTHOR

...view details