ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సొగసు బాణాలు వదిలిన ఇంద్రధనస్సు - పాల సముద్రం మండలం

By

Published : Sep 4, 2019, 11:14 AM IST

చిత్తూరు జిల్లా పాల సముద్రం మండలం కావేరి రాజపురం వద్ద రెండు కొండలను కలుపుతూ ఆకాశంలో హరివిల్లు ఆకట్టుకుంది. దీంతో సప్తవర్ణాలతో కనిపించిన ఇంద్రధనస్సు చూపరులను కనువిందు చేసింది. తుంపరల ద్వారా భూమిపైన ప్రకాశిస్తూ కనిపించింది.

ABOUT THE AUTHOR

...view details