ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

లాక్‌డౌన్​తో నిర్మానుష్యంగా మారిన తెనాలి - గుంటూరులో లాక్​డౌన్

By

Published : Apr 12, 2020, 6:11 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు అధికారులు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. మాంసం, ఇతర విక్రయాలపై అధికారులు పూర్తిగా ఆంక్షలు విధించారు. రోడ్లపైకి అనవసరంగా వచ్చేవారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తెనాలిలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

ABOUT THE AUTHOR

...view details