ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'ఉగాది రోజే ప్రారంభమైన శ్రీరామనవమి' - విజయనగరం జిల్లా

By

Published : Apr 6, 2019, 6:07 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని మామిడిపల్లి గ్రామంలో శ్రీరామ లక్ష్మణ సీత ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించారు. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరపనున్నారు. శ్రీరామ నవమి రోజు సీతారామ కల్యాణం చేసి.... విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.

ABOUT THE AUTHOR

...view details