ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 23, 2020, 10:23 PM IST

ETV Bharat / videos

ప్రతిధ్వని: డిస్కంల ప్రైవేటీకరణకు కేంద్రం మార్గదర్శకాలు ఏమిటి?

విద్యుత్​రంగ సంస్కరణలకు సంబంధించి కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కేంద్రం విద్యుత్​ శాఖ డిస్కంల ప్రైవేటీకరణకు మార్గదర్శకాలను విడుదల చేసింది. డిస్కంలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన విధానాలను స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి డిస్కంలను అప్పగించాలి. ఆ ముసాయిదా ప్రకారం ఓ ప్రైవేటు కంపెనీ లేదా కొన్ని కంపెనీల కన్సార్టియం కూడా డిస్కంలను కొనుగోలు చేయవచ్చు. ఈ నేపథ్యంలో డిస్కంల ప్రైవేటీకరణ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలపై ఈనాటి ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

...view details