ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రతిధ్వని: సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ఏ మేరకు బలపడుతుంది?

By

Published : Sep 29, 2020, 11:57 PM IST

Published : Sep 29, 2020, 11:57 PM IST

సహకార బ్యాంకింగ్ వ్యవస్థను గాడిలో పెట్టడానికి రంగంలోకి దిగిన కేంద్రం ప్రభుత్వం.. బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ బిల్లును ఇటీవల పార్లమెంట్​లో ఆమోదించింది. దేశవ్యాప్తంగా ఉన్న 1482 పట్టణ, 58 బహుళ రాష్ట్రాల సహకార బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షణలోకి తెస్తుంది. దీంతో 8 కోట్ల 62 లక్షల ఖాతాదారులు చేసిన 5 లక్షల కోట్ల డిపాజిట్లకు భద్రత చేకూరుతుంది. పంజాబ్, మహారాష్ట్ర సహకార బ్యాంకుల్లో వెలుగుచూసిన భారీ కుంభకోణంతో నమ్మకం సడలిపోయిన నేపథ్యంలో ఆర్బీఐ పర్యవేక్షణతో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ఏమేరకు బలపడుతుందనే అంశంపై ప్రతిధ్వని చర్చ..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details