ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రతిధ్వని: ఆర్థిక సర్వే ఏం చెప్పింది..బడ్జెట్ ఎలా ఉండబోతుంది ? - ప్రతిధ్వని తాజా

By

Published : Jan 29, 2021, 9:22 PM IST

2021 ఆర్థిక సర్వేను ఇవాళ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్​ ముందుకు తీసుకువచ్చింది. రాబోయే బడ్జెట్​కు సంకేతంగా ప్రతిసారి కూడా బడ్జెట్​కు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్​లో ప్రవేశపెట్టడం ఆనవాయితీ. అయితే మరో రెండు రోజుల్లో రానున్న బడ్జెట్​ ఎలా ఉండబోతోందన్న సంకేతాలను ఆర్థిక సర్వే అందించింది. ఏడాది కాలంగా జరిగిన ఆర్థిక కార్యకలపాలపై ఉన్నటువంటి విధాన పత్రం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని., ఆశావాద ధృక్పథంతోనే ముందుకు వెళ్లబోతున్నామని ఆర్థిక సర్వే ప్రకటించింది. ఆర్థిక సర్వే ద్వారా ముఖ్యంగా వచ్చే ఏడాదిలో దాదాపు 11 శాతం వృద్ధి రేటు నమోదు కావొచ్చు అనే అంచనాలున్న పరిస్థితుల్లో బడ్జెట్ ఎలా ఉండబోతుందనే అంశంపై ప్రతి ధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details