ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రతిధ్వని: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

By

Published : Nov 5, 2020, 10:25 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఇంకా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే.. అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోడానికి జై బైడెన్ కు కేవలం 6 ఓట్లే కావాలి. ఈ పరిస్థితుల్లో అమెరికా తాజా రాజకీయ ముఖ చిత్రాన్ని విశ్లేషించుకోవడానికి ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details