ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మహిళల కోసం ఏపీ పోలీస్​ రక్షాబంధన్​ కానుక - e rakshabandhan programme

By

Published : Aug 3, 2020, 7:43 PM IST

బాలలు, మహిళల రక్షణే ధ్యేయంగా సైబర్ నేరాలు, ఆన్​లైన్ మోసాలను అరికట్టేందుకు రాఖీ పండగ రోజు ఏపీ పోలీస్, ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో ఈ రక్షబంధన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details