ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 15, 2020, 10:20 AM IST

ETV Bharat / videos

రంగురంగుల ముగ్గులు... సరిపోవే రెండు కళ్లు

కర్నూలు జిల్లాలో సంక్రాంతి కన్నుల పండువగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే మహిళలు, చిన్నారులు ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేశారు. వాటిపై గొబ్బెమ్మలు పెట్టి పూజలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details