ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

శివాలయాల్లో సందడి..

By

Published : Feb 21, 2020, 3:48 PM IST

మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని లింగేశ్వరుని ఆలయాలన్నీ కిటకిటలాడాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. జలుమూరు, టెక్కలి, ఒడిశా సరిహద్దులో ఉన్న మహేంద్రగిరిలోని ఆలయాల్లో నీలకంఠేశ్వరునికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేవాదాయశాఖ, పోలీసుశాఖ సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details