ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు' - రైల్వే కోడూరులో వైకాపా ర్యాలీ వార్తలు

'ఒక రాజధాని వద్దు - మూడు రాజధానులు ముద్దు'  అంటూ కడప  జిల్లా రైల్వే కోడూరులో వైకాపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్​ పని చేస్తున్నారని వైకాపా నేతలు తెలిపారు.

ycp rally at railwaykodur support for three capitals for AP
ycp rally at railwaykodur support for three capitals for AP

By

Published : Jan 12, 2020, 4:30 PM IST

మూడు రాజధానులకు అనుకూలంగా వైకాపా నేతల ర్యాలీ
కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ' మూడు రాజధానులు ముద్దు - ఒక రాజధాని వద్దు' అంటూ నినాదాలు చేశారు. ఒకే రాజధాని ఉంటే అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమవుతుందని స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details