కడప జిల్లాలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోనే ఉంది. కానీ ప్రజల్లో ఏ మాత్రం భయం లేకుండా ఇష్టం వచ్చినట్లు బయట తిరుగుతున్నారు. కమలాపురంలో క్రోసురోడ్డు బ్రాందీషాప్ వద్ద మందుబాబులు మద్యం కోసం భౌతిక దూరాన్ని మరిచారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా వీరిలో ఏ మాత్రం మార్పు కనిపించటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మద్యం కోసం గుంపులుగా.. వైరస్ సోకేను సులువుగా..! - kadapa district wine shop news
కడప జిల్లా కమలాపురంలోని క్రోసు రోడ్డు బ్రాందీషాప్ వద్ద మందుబాబులు బారులు తీరారు. కరోనాను లెక్కచేయకుండా భౌతిక దూరం మరిచారు.

మద్యం కోసం గుంపులుగా.. వైరస్ సోకేను సులువుగా..!