ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటి ట్యాంకును తొలగించిన అధికారులు - కడప జిల్లాలో నీటి ట్యాంకును తొలగించిన అధికారులు

కడప జిల్లా బద్వేలులోని కోటవీధిలో శిధిలావస్థలో ఉన్న ప్రమాదకర నీటి ట్యాంకును అధికారులు తొలగించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు జేసీబీ సాయంతో ట్యాంకును కూల్చేశారు.

water tank has been crashed with the help of jcb in badwel at kadapa district
నీటి ట్యాంకును తొలగించిన అధికారులు

By

Published : Jun 26, 2020, 6:20 PM IST

కడప జిల్లా బద్వేలులోని కోటవీధిలో శిధిలావస్థలో ఉన్న ప్రమాదకర నీటి ట్యాంకును అధికారులు కూల్చేశారు. నివాసాల మధ్య ప్రమాదకరంగా తరచూ పెచ్చులూడి పడుతుండడంతో స్థానికులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అధికారులు స్పందించి జేసీబీ సాయంతో కూల్చేశారు. ఈ దృశ్యాన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు.

నీటి ట్యాంకును తొలగించిన అధికారులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details