ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజకీయ కోణంలో ఐటీ దాడులు.. సమంజసం కాదు!

రాజకీయ కోణంలో జరిగే ఐటీ దాడులు సమంజసం కాదని..... రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అభిప్రాయపడ్డారు.

By

Published : Apr 5, 2019, 5:03 PM IST

ఎన్నికల సన్నద్ధతపై గోపాలకృష్ణ ద్వివేదితో మఖాముఖి

ఎన్నికల సన్నద్ధతపై గోపాలకృష్ణ ద్వివేదితో మఖాముఖి

రాజకీయ కోణంలో జరిగే ఐటీ దాడులు సమంజసం కాదని..... రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం ఫిర్యాదులపై ఆదాయపు పన్ను శాఖ వివరణ కోరామని ఆయన చెప్పారు. మార్క్​డ్ కాపీ విధానం ద్వారా డూప్లికేట్‌ ఓట్లను నియంత్రిస్తామని వివరించారు. భద్రతా కారణాల రీత్యా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తామని ప్రధానాధికారి స్పష్టం చేశారు. ఎన్నికల సన్నద్ధతపై గోపాలకృష్ణ ద్వివేదితో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details