ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కమాలపురం ఎమ్మెల్యేకు కోర్టులో ఊరట - undefined

కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి విజయవాడ కోర్టులో ఊరట లభించింది.

కమాలపురం ఎమ్మెల్యేకు కోర్టు ఊరట

By

Published : Aug 2, 2019, 9:43 AM IST

కమాలపురం ఎమ్మెల్యేకు కోర్టు ఊరట

2013లో కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్​రెడ్డిపై డిసిపి బ్యాంకుకు సంబంధించి 420 కేసు నమోదయ్యింది. విజయవాడ కోర్టులో వాదప్రతివాదనలు కొనసాగాయి. రవీంద్రనాథ్రెడ్డి నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు కేసును కొట్టివేసింది. కోర్టు తీర్పు పట్ల ఎమ్మెల్యే అనుచరలు హర్షం వ్యక్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details