ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 27, 2019, 9:17 PM IST

ETV Bharat / state

పౌర సరఫరాల గోదాములపై విజిలెన్స్ అధికారుల దాడులు

పులివెందుల పౌరసరఫరాల గోదాములపై విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు.  ఈ మేరకు ఒక మినీ లారీని అదుపులోకి తీసుకున్నామని అడిషనల్ ఎస్పీ తెలిపారు.

విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ ఉమామహేశ్వరరావు

విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ ఉమామహేశ్వరరావు

కడప జిల్లా పులివెందుల పౌరసరఫరాల గోదాములపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రజాపంపిణీ ​బియ్యాన్ని కొంతమంది పక్కదారి పట్టిస్తున్నారన్న సమాచారంతో... విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. సోదాలో భాగంగా ఒక మినీ లారీని గుర్తించామని...విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details