ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్ల పంపిణీ - ap latest

కడప జిల్లాలోని 350 మంది దివ్యాంగులకు ప్రభుత్వం బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను అందజేసింది. అవసరమైన వారికి అధికారులు కృత్రిమ కాళ్లు పంపిణీ చేశారు.

దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్ల పంపిణీ

By

Published : Aug 27, 2019, 11:56 PM IST

దివ్యాంగులకు చేయూత
కడప జిల్లాలోని దివ్యాంగులకు ప్రభుత్వం బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిళ్ళను అందజేసింది. అవసరమైన వారికి కృత్రిమ కాళ్లు పంపిణీ చేశారు. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్​తో ఈ ట్రై సైకిల్​పై 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కలెక్టర్​ హరికిరణ్​ తెలిపారు. తమ రోజువారి జీవితం ఇక సులభమవుతుందని లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details