ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అడవి నుంచి గ్రామానికి చేరిన నెమలి - lock down effect on animals

కడప జిల్లా నందలూరు మండలం ఎర్రిపాపయగారి పల్లి ప్రాంతానికి నెమలి వచ్చింది. అటు ఇటు ఎగురుతూ సందడి చేసింది. నెమలిని చూసిన స్థానికులు తమ సెల్ ఫోన్లలో క్లిక్ మనిపించారు.

kadapa district
అడవి నుంచి గ్రామానికి చేరిన నెమలి

By

Published : Jun 9, 2020, 5:34 PM IST

అడవుల్లో స్వేచ్ఛగా విహరించే నెమళ్లు గ్రామాల బాట పట్టాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా అటవీ ప్రాంతాల్లోని కుంటలు ఎండి పోవటంతో... అటవీ ప్రాంతాల్లోని జంతువులు, పక్షులు ఆహారం, తాగునీటి కోసం గ్రామాల వైపు అడుగులు వేస్తున్నాయి. కడప జిల్లాలోని ఆటవి ప్రాంతాం నుంచి నెమలి ఎర్రిపాపయగారి పల్లికి చేరింది. నెమలిని చూసిన స్థానికులు తమ సెల్ ఫోన్లలో బంధించారు.

ABOUT THE AUTHOR

...view details