'తప్పులు సరిదిద్దుకోండి...వరద బాధితుల్ని ఆదుకోండి'
'తప్పు సరిదిద్దుకోండి... వరద బాధితుల్ని ఆదుకోండి' - kadapa district
వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా నేత, డాక్టర్ రాజశేఖర్ ఆరోపించారు. ఇకనైనా తప్పు సరిదిద్దుకుని.. బాధితులను ఆదుకోవాలని సూచించారు. కడప జిల్లా బద్వేల్లో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

'తప్పులు సరిదిద్దుకోండి...వరద బాధితుల్ని ఆదుకోండి'
ఇదీ చూడండి:'చంద్రబాబు ఇంటిని ముంచాలనే ఆలోచన లేదు'
TAGGED:
kadapa district