ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థిని చితకబాదిన యాజమాన్యం... కారణం ఇదే..! - విద్యార్థిని చితకబాదిన యాజమాన్యం

చరవాణి కలిగి ఉన్నాడని ఓ విద్యార్థిని.. కార్పొరేట్​ పాఠశాల యాజమాన్యం చితకబాదిన ఘటన కడప జిల్లాలో జరిగింది.

గాయాలపాలైన విద్యార్థి

By

Published : Nov 7, 2019, 9:48 AM IST

గాయాలపాలైన విద్యార్థి

కడప జిల్లాలోని ఓ కార్పొరేట్​ పాఠశాల యాజమాన్యం.. చరవాణి కలిగి ఉన్నాడనే నెపంతో విద్యార్థిని చితకబాదారు. వసతి గృహంలో ఉంటోన్న పదో తరగతి విద్యార్థి వద్ద చరవాణి గుర్తించిన యాజమాన్యం తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details