కడప జిల్లా గండికోట జలాశయం పరిధిలోని ముంపు గ్రామ ప్రజలు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. జలాశయం పరిధిలోని తాళ్ల పొద్దుటూరు గ్రామం బీసీ కాలనీలో నీళ్లు చేరుతున్నాయి. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు . గండికోట జలాశయంలో ప్రస్తుతం నీటిమట్టం 13.3 టీఎంసీలకు చేరుకున్నట్లు అధికారులు ప్రకటించారు. నీటిమట్టం పెరగడంతో కాలనీవాసులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. పరిహారం సొమ్ము అందనివారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గండికోట జలాశయంలో పెరిగిన నీటిమట్టం - గండికోట జలాశయంలో పెరిగిన నీటి మట్టం-ఇళ్లు ఖాళీ చేస్తున్న గ్రామస్థులు
కడప జిల్లా గండికోట జలాశయం పరిధిలోని ముంపు గ్రామ ప్రజలు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. జలాశయంలో నీటిమట్టం పెరగడంతో తాళ్ల పొద్దుటూరు వాసులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.
![గండికోట జలాశయంలో పెరిగిన నీటిమట్టం Rising water level in Gandikota reservoir-Villagers evacuating houses](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8856883-398-8856883-1600504134549.jpg)
గండికోట జలాశయంలో పెరిగిన నీటి మట్టం-ఇళ్లు ఖాళీ చేస్తున్న గ్రామస్థులు