ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 22, 2020, 12:10 AM IST

ETV Bharat / state

కర్నల్​కు రాజంపేట ఆర్యవైశ్య సంఘం నివాళులు

కడప జిల్లా రాజంపేటలో అమరుడైన సంతోష్​ బాబుకు ఆర్యవైశ్య సంఘం నివాళులర్పించింది. పట్టణంలోని మహాత్మగాంధీ విగ్రహం వద్ద సంతోష్​ బాబు చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.

rajampeta arya vysya people given condolence to colonel santodh babu
సంతోష్​ బాబుకు ఆర్యవైశ్య సంఘం నివాళులు

చైనాతో జరిగిన ఘర్షణలో అమరుడైన తెలుగుతేజం సంతోష్​ బాబుకు కడప జిల్లా రాజంపేట ఆర్య వైశ్యులు ఘన నివాళులర్పించారు. పట్టణంలోని మహాత్మ గాంధీ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దేశం కోసం, మన అందరి రక్షణ కోసం సరిహద్దులో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న జవాన్ల త్యాగాలను ఎన్నటికి మరచిపోరాదని ఆ సంఘ నాయకులు ప్రకాష్​ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details