ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వేకోడూరులో పుల్వామా అమర వీరులకు నివాళి - పుల్వామా అమర వీరులకు రైల్వే కోడూరులో ర్యాలీ

కడప జిల్లా రైల్వే కోడూరులో పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు, ముస్లిం జేఏసీ భారీ ర్యాలీ నిర్వహించారు. 150 అడుగులు జాతీయ జెండాను చేతపట్టి వీర జవాన్లకు జోహార్లు అర్పించారు. అనంతరం టోల్​గేట్ వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు.

police rally in railway koduru
పుల్వామా అమర వీరులకు రైల్వే కోడూరులో ర్యాలీ

By

Published : Feb 14, 2020, 3:27 PM IST

రైల్వేకోడూరులో పుల్వామా అమర వీరులకు నివాళి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details