కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు. కోడూరు మండలంలోని బుడుగుంట పల్లి గ్రామ అటవీ పరిసర ప్రాంతంలో దాడులు చేయగా సుమారు 450 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీదారుల కోసం గాలింపు చేపట్టారు.
నాటుసారా బట్టీలపై దాడులు.. 450 లీటర్ల ఊట ధ్వంసం - kadapa dst liquor items
కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో నాటుసారా స్థావరాలపై అధికారులు దాడులు చేశారు. 450 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీదారుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు.
![నాటుసారా బట్టీలపై దాడులు.. 450 లీటర్ల ఊట ధ్వంసం police raids on natusara centers in kadapa dst railwaykoduru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7984863-76-7984863-1594465363448.jpg)
police raids on natusara centers in kadapa dst railwaykoduru