ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులివెందులలో జోరుగా తెదేపా అభ్యర్థి సతీమణి ప్రచారం - CDP

వైకాపా అధినేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గంలో తెదేపా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సతీష్​కుమార్​రెడ్డితో పాటు ఆయన సతీమణి ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

పులివెందులలో జోరుగా తెదేపా అభ్యర్థి సతీమణి ప్రచారం

By

Published : Mar 30, 2019, 8:39 PM IST

పులివెందులలో జోరుగా తెదేపా అభ్యర్థి సతీమణి ప్రచారం
వైకాపాఅధినేత వైఎస్ జగన్మోహన్​రెడ్డి సొంత నియోజకవర్గంలో తెదేపా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.కడప జిల్లా పులివెందులలో తెదేపాఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ కుమార్ రెడ్డితో పాటు... ఆయన సతీమణి సుమతి ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు.

ఇవి చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details