మైదుకూరులో మహిళల భారీ ర్యాలీ - భారీ ర్యాలీ
పసుపు-కుంకుమ పథకం కింద నగదు సహాయానికి హర్షిస్తూ మైదుకూరులో లబ్ధిదారులు భారీ ర్యాలీ చేశారు.
![మైదుకూరులో మహిళల భారీ ర్యాలీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2343291-916-f5c635b6-257e-41e0-a8fd-0e54d0b6b62f.png)
pradarshana
కడప జిల్లా మైదుకూరులో సీఎం చిత్ర పటంతో స్వయం సహాయక బృందం మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. పసుపు-కుంకుమ పథకం కింద పదివేలు ఇవ్వడాన్ని హర్షించారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలంటూ నినాదాలు చేస్తూ మహిళలు అభిమానాన్ని చాటుకున్నారు.
dfsd