కడప జిల్లా ప్రొద్దుటూరులో సచివాలయ ఉద్యోగులకు అధికారులు మెమోలు జారీ చేశారు. రాత్రి షిప్టుల్లో విధులు నిర్వహించ లేదని సుమారు 150 మంది ఉద్యోగులకు పురపాలక కమిషనర్ రాధ.. వాట్సాప్ ద్వారా మెమోలు పంపారు. శిక్షణ విధుల్లో ఉన్న తమకు మెమోలు రావడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఎలా పని చేయాలంటూ గగ్గోలు పెడుతున్నారు.
సచివాలయ ఉద్యోగులకు నైట్షిప్టులు.. రానందుకు మెమోలు..! - ప్రొద్దుటూరులో సచివాలయ ఉద్యోగులకు మెమోలు జారీ
కడప జిల్లా ప్రొద్దుటూరులో.. రాత్రి షిప్టుల్లో విధులు నిర్వహించలేదని సుమారు 150 మంది సచివాలయ ఉద్యోగులకు అధికారులు మెమోలు జారీ చేశారు. పురపాలక కమిషనర్ వాట్సాప్ ద్వారా మెమోలు పంపారు.
![సచివాలయ ఉద్యోగులకు నైట్షిప్టులు.. రానందుకు మెమోలు..! సచివాలయ ఉద్యోగులకు నైట్షిప్టులు.. రానందుకు మెమోలు..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5241424-231-5241424-1575271412303.jpg)
సచివాలయ ఉద్యోగులకు నైట్షిప్టులు.. రానందుకు మెమోలు..!
నైట్ షిప్టులకు రానందుకు సచివాలయ ఉద్యోగులకు మెమోలు
ఇదీ చూడండి:
Last Updated : Dec 2, 2019, 3:38 PM IST