'పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి'
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కడప జిల్లా జమ్మలమడుగులో సోమవారం ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. భారతీయులను వేరుచేయెద్దుని వారు ప్లకార్డులు ప్రదర్శించారు. పౌరుల హక్కులకు భంగం కలిగిస్తూ...కేవలం మత ప్రాతిపదికన ఈ చట్టం ఉందని ముస్లిం పెద్దలు ఆరోపించారు. దీనిని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు కడప జిల్లా జమ్మలమడుగులో శాంతియుత ర్యాలీ
TAGGED:
Citizenship Amendment Bill.