పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు కడప జిల్లా జమ్మలమడుగులో శాంతియుత ర్యాలీ
'పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి' - Citizenship Amendment Bill.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కడప జిల్లా జమ్మలమడుగులో సోమవారం ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. భారతీయులను వేరుచేయెద్దుని వారు ప్లకార్డులు ప్రదర్శించారు. పౌరుల హక్కులకు భంగం కలిగిస్తూ...కేవలం మత ప్రాతిపదికన ఈ చట్టం ఉందని ముస్లిం పెద్దలు ఆరోపించారు. దీనిని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
!['పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి' Muslims have organized a peaceful rally in Kadapa district, Jammalamadu, against the Citizenship Amendment Bill.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5390455-585-5390455-1576494979586.jpg)
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు కడప జిల్లా జమ్మలమడుగులో శాంతియుత ర్యాలీ
TAGGED:
Citizenship Amendment Bill.