ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 8, 2020, 6:11 PM IST

ETV Bharat / state

ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా మైనారిటీల ధర్నా

ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా పోరాడాలని.. కడప జిల్లా జమ్మలమడుగులో క్రైస్తవ సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. టౌన్​ చర్చ్​ ఆవరణలో ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా భారీ ప్రదర్శన చేశారు. క్రైస్తవులతో పాటు ముస్లింలు ఈ సభకు హాజరయ్యారు. దేశ సమగ్రతకు లౌకికత్వానికి ముప్పు తెచ్చే ఈ చట్టాలను అంతా ఏకమై అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

Muslim and Christian dharna against NRC
ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా ముస్లిం, క్రైస్తవులు ధర్నా

ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా ముస్లింలు, క్రైస్తవుల ధర్నా

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details