ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 10, 2019, 4:14 PM IST

ETV Bharat / state

పులివెందులలో 'ప్రజాదర్బార్'.. సమస్యలకు పరిష్కారం

పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించి...ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించారు.

పులివెందుల్లో 'ప్రజాదర్బార్'

పులివెందుల్లో 'ప్రజాదర్బార్'

కడప జిల్లాలోని పులివెందుల సీఎం క్యాంపు కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. అవినాష్ రెడ్డి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని...వెంటనే పరిష్కరించారు. ఎక్కువమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంపై అధికారులతో మాట్లాడారు.

ABOUT THE AUTHOR

...view details