కడప జిల్లా వీఎన్ పల్లి మండలంలో.. ఎంపీడీవో కార్యలయం వద్ద రాయితీపై రబీ, బుద్ధశనగ విత్తనాలను ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, అగ్రికల్చర్ అధికారులు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరూ దృష్టి లోపంతో ఇబ్బంది పడకూడదనే ఆలోచనే వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
వీఎన్ పల్లిలో రాయితీపై విత్తనాల పంపిణీ - వీఎన్ పల్లిలో రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ
కడప జిల్లా వీఎన్ పల్లి మండలం కమలాపురంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద రైతులకు రాయితీపై బుద్ధశనగ విత్తనాలను ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పంపిణీ చేశారు.
![వీఎన్ పల్లిలో రాయితీపై విత్తనాల పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4713400-807-4713400-1570724889387.jpg)
వియన్ పల్లిలో రాయితీపై విత్తనాల పంపిణీ
Last Updated : Oct 28, 2019, 8:31 AM IST