ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వరాష్ట్రాలకు మరో 500 మంది వలస కార్మికులు! - కడపలో వలస కూలీలు

వలస కార్మికులను దశల వారీగా.. స్వస్థలాలకు పంపేందుకు కడప జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. 500 మందిని ప్రత్యేక రైలులో తరలించేందుకు సమాయత్తమయ్యారు.

migrant-labours-goes-to-their-own-states-from-kadapa-district
వలస కార్మికులను పంపేందుకు ముమ్మర ఏర్పాట్లు

By

Published : May 17, 2020, 11:41 AM IST

లాక్ డౌన్ కారణంగా కడప జిల్లాలో చిక్కుకుపోయిన వలస కార్మికులను పంపించేందుకు.. అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. నిన్న జిల్లా వ్యాప్తంగా 1450 మందిని ప్రత్యేక రైల్లో ఉత్తరప్రదేశ్​కు పంపించారు.

నేడు మరో 500 మందిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర అతిథి గృహం వద్దకు వలస కార్మికులను పిలిపించారు. వారి వివరాలు సేకరిస్తున్నారు. భోజన సౌకర్యాలు కల్పించి రైళ్లల్లో వారిని పంపనున్నారు.

ABOUT THE AUTHOR

...view details