మైదుకూరులో ప్రశాంతంగా పోలింగ్
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో చిన్న చిన్న ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్, వైకాపా అభ్యర్థి శెట్టిపల్లి రఘురామిరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు తమ వెంటే ఉన్నారని ఎవరికి వారే ధీమాగా ఉన్నారు.