కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని వల్లూరు మండలం గంగాయపల్లి రైల్వే ట్రాక్పై ప్రేమ జంట అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. మృతుడు అనంతపురం ఒన్టౌన్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా గుర్తించారు. జూన్ 5, 6 తేదీల్లో మృతుడు రమేష్కు వివాహం నిశ్చయమైంది. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోలేక ప్రేమించిన యువతిని మరచిపోలేకే ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాలను కడప రిమ్స్కు తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంట్లో ఒప్పించలేక... ప్రేమను మరచిపోలేక... - kadapa rims
కడప జిల్లా గంగాయపల్లి రైల్వేట్రాక్పై ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పెద్దలు కుదిర్చిన సంబంధం ఇష్టం లేక ప్రేమించిన వ్యక్తిని వదులుకోలేక మనస్థాపంతో ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్య
ఇంట్లో ఒప్పించలేక... ప్రేమను మరచిపోలేక...
Last Updated : May 21, 2019, 1:41 PM IST