ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 6, 2019, 2:38 PM IST

ETV Bharat / state

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై కడప విద్యార్థుల ఆనందం

దిశ హత్య కేసు నిందితులను ఎన్​కౌంటర్ చేయడంపై కడప జిల్లా కమలాపురంలో పీవీస్​ఆర్​యం డిగ్రీ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

kadapa students happy on disha murder Accused persons encounter
దిశ హత్యకేసు నిందుతుల ఎన్​కౌంటర్​పై కడప విద్యార్థులు ఆనందం

దిశ హత్యకేసు నిందితుల ఎన్​కౌంటర్​పై కడప విద్యార్థులు ఆనందం

కడప జిల్లా కమలాపురంలో పీవీయస్ఆర్​యం డిగ్రీ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు.. దిశ హత్యకేసు నిందితుల ఎన్​కౌంటర్​పై సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులంతా కలిసి కళాశాల నుంచి స్థానిక చావిడి వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు జిందాబాద్​.. సజ్జనార్​ జిందాబాద్​ అంటూ నినాదాలు చేశారు. భవిష్యత్తులో మృగాళ్లు తప్పు చేయాలంటేనే భయపడతారని అభిప్రాయపడ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details