ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం'

By

Published : Apr 30, 2020, 6:06 PM IST

జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో... నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కడప జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి ఉమాసుందరి తెలిపారు.

kadapa Dmho Interview with etv bharat
కడప జిల్లావైద్యారోగ్యశాఖ అధికారిణి ఉమాసుందరితో ముఖాముఖి

కడప జిల్లాలో కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని... జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి ఉమాసుందరి వెల్లడించారు. నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు. జిల్లాలో త్రోట్ శ్యాంపిల్స్ ఇప్పటికే 8 వేలు దాటాయన్న డీఎం​హెచ్​వో... ట్రూనాట్, పీసీఆర్ కిట్ల ద్వారా రోజుకు 300 వరకు ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. జిల్లాలో మరో 5 ట్రూనాట్ కిట్లు అందుబాటులోకి రావడంతో ఫలితాలు మరింత వేగంగా వస్తాయంటున్న డీఎంహెచ్​వో ఉమాసుందరితో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

కడప జిల్లావైద్యారోగ్యశాఖ అధికారిణి ఉమాసుందరితో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details