ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హిజ్రాలకు నిత్యావసర సరుకుల పంపిణీ - కడపలో హిజ్రాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న హిజ్రాలకు కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ నిత్యావసర సరుకులు అందజేశారు. ఎలాంటి ఉపాధి లేని హిజ్రాలకు సాయం అందించటం చాలా ఆనందంగా ఉందని జడ్జి పేర్కొన్నారు.

Kadapa District judge distributes essential commodities to hijras
హిజ్రాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి

By

Published : May 24, 2020, 10:18 AM IST

లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న హిజ్రాలకు తమ వంతు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందని కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ అన్నారు. కడప కోర్టు ఆవరణలో 50 మంది హిజ్రాలకు ఆయన నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా చాలామంది అవస్థలు పడుతున్నారని... ఎలాంటి ఉపాధి లేని హిజ్రాలకు తమ వంతుగా సహాయం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details