ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిట్టీల పేరుతో కోట్లలో టోకరా - undefined

చిట్టీల పేరుతో కడప తాలుక తన పరిధిలో భార్యాభర్తలు కోట్ల రూపాయలతో పరారయ్యారు. బాధితులు పిర్యాదుతో పోలీసులు కేసు నమేదు చేశారు.

చిట్టీల పేరుతో మోసం

By

Published : Mar 12, 2019, 12:01 AM IST

చిట్టీ పేరుతో కడప తాలుకాలో కోట్ల రూపాయలతో భార్యాభర్తలు పరారయ్యారు. బాలాజీ నగర్​కు చెందిన మల్లికార్జున్ రెడ్డి, హరిత దంపతులు కొంతకాలంగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. సుమారు ఒక్కొక్కరు 5 నుంచి 10 లక్షల వరకూ చిట్టీ వేశారు. నాలుగు రోజులు నుంచి భార్యాభర్తలు ఇద్దరూ కనిపించకుండా పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిట్టీల పేరుతో మోసం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details