ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప, కర్నూలు జిల్లాలకు చెందిన దొంగలు అరెస్టు - Thieves arrested

కడప, కర్నూలు జిల్లాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు దొంగతనాలు చేసేవారు. ఇప్పటివరకు వారిపై 24 కేసులు నమోదైనట్లు జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు తెలిపారు.

Kadapa and Kurnool districts Thieves are arrested
కడప, కర్నూలు జిల్లాలకు చెందిన దొంగలు అరెస్టు

By

Published : Mar 27, 2020, 5:09 PM IST

కడప, కర్నూలు జిల్లాలకు చెందిన దొంగలు అరెస్టు

దొంగతనాలకు పాల్పడే ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కడప, కర్నూలు జిల్లాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు దొంగతనాలు చేసేవారు. ఇప్పటివరకు వారిపై 24 కేసులు నమోదైనట్లు జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ ఏడుగురు నిందితుల నుంచి రూ.48,500 నగదు, ఏడు లక్షల 10వేల విలువైన బంగారు ఆభరణాలు, 6 సెల్​ఫోన్లు, 3 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అరెస్టయిన వారంతా యువకులు కావడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details