కడప జిల్లా కమలాపురం మండలం పెద్దపల్లి శివాలయంలో నందిపై ఉన్న శివపార్వతుల ఏకశిలా విగ్రహం చోరీకి గురయింది. వజ్రాలు ఉంటాయనే ఆశతో దొంగలించి ఉండొచ్చని ఆలయ ఛైర్మన్ అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఆరో శతాబ్దం నాటి ఈ విగ్రహం గురించి చరిత్రలో కడప జిల్లా కైఫీయతు ఒకటో పేజీలో రాశారని ఆలయ ఛైర్మన్ శివరామిరెడ్డి తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించారు.
వజ్రాలు ఉంటాయని ఆలయంలో విగ్రహం చోరీ - god statue chori at kadapa sivalayam
పెద్దపల్లి శివాలయంలోని ఏకాశిలా విగ్రహం అపహరణకు గురైంది. వజ్రాలు ఉండొచ్చని ఆశతో దొంగతనం చేసినట్లు ఆలయ నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చోరి జరిగిన శివాలయం
TAGGED:
శివాలయంలో విగ్రహం చోరి