కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం నిడుజువ్వి వద్ద గొర్రెల మందపై ట్యాంకర్ దూసుకెళ్లింది.ఈ ఘటనలో 15 గొర్రెలు మృతి చెందాయి. ముద్దనురు మండలం సోంపల్లికు చెందిన కుడాలయ్య.. తెల్లవారుజామున గొర్రెల మందను తీసుకోని సోంపల్లికి వెళ్తున్నాడు. అదే సమయంలో చెన్నై వెళ్తున్న ఓ ట్యాంకర్ గొర్రెల మంద పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 గొర్రెలు మృతి చెందాయి. వాటి విలువ లక్షా 50 వేల రూపాయలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. పోలీసులు ట్యాంకర్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
sheeps dead: గొర్రెల మందపైకి దూసుకెళ్లిన ట్యాంకర్... 15 మృతి - Fifteen sheeps dead at prakasham district
గొర్రెల మందపై ట్యాంకర్ దూసుకెళ్లిన ఘటన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో జరిగింది. ఈ ఘటనలో 15 గొర్రెలు(sheeps) మృత్యువాతపడ్డాయి.
![sheeps dead: గొర్రెల మందపైకి దూసుకెళ్లిన ట్యాంకర్... 15 మృతి 15 గొర్రెలు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12060438-528-12060438-1623151592055.jpg)
15 గొర్రెలు మృతి