ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా కేంద్రంపై ఎక్సైజ్ దాడులు.. 120 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - కడప జిల్లాలో నాటుసారా కేంద్రంపై ఎక్సైజ్ దాడులు

కడప జిల్లా రైల్వేకోడూరు మండలం బుడుగుంటపల్లిలో నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపారు. సుమారు 120 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

excise officers raids on cheap liquor centres in kadapa district
నాటుసారా కేంద్రంపై ఎక్సైజ్ దాడులు

By

Published : Apr 8, 2020, 1:37 PM IST

.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details