ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైదుకూరులో గాలికుంటు వ్యాధి నివారణకు పశువులకు టీకాలు - మైదుకూరులో గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం ఏర్పాటు వార్తలు

జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని కడప జిల్లా మైదుకూరులో పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రారంభించారు. పశుసంవర్ధక శాఖ జిల్లా సంచాలకులు సత్య ప్రకాష్ ఈ కార్యక్రమంలో గోమాతకు పూజలు నిర్వహించి.. ట్యాగ్ వేశారు. అనంతరం టీకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరు నెలలు దాటిన ప్రతి పశువుకు టీకాలు వేయించాలని సత్య ప్రకాష్ సూచించారు.

Establishment of Prevention of Erectile Disease
గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం ఏర్పాటు

By

Published : Feb 1, 2020, 2:45 PM IST

గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం ఏర్పాటు

ఇదీ చదవండి:

నంద్యాలలో దిశ చట్టంపై అవగాహన సదస్సు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details