కడప జిల్లా పోరుమామిళ్లలో గుట్కా విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు పట్టణ సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో.. పోలీస్ సిబ్బంది సోదాలు చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచారు.
గుట్కా విక్రయిస్తున్న ఎనిమిది మంది అరెస్టు - kadapa district crime news
కడప జిల్లాలోని పోరుమామిళ్లలో గుట్కా విక్రయిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.20 వేలు విలువైన సరకు స్వాధీనం చేసుకున్నారు.
![గుట్కా విక్రయిస్తున్న ఎనిమిది మంది అరెస్టు Eight people arrested for selling gutka in porumamilla kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9779383-946-9779383-1607192373846.jpg)
గుట్కా విక్రయిస్తున్న ఎనిమిది మంది అరెస్టు