రైల్వే కోడూరులో కువైట్ వారి సహకారంతో స్థానిక తహశీల్దార్ శిరీష చేతుల మీదుగా 50 రజక కుటుంబాలకు 25 కేజీల బియ్యం బస్తాలను పంపిణీ చేశారు.రైల్వే కోడూరు నుంచి కువైట్ కు వలసవెళ్లి అక్కడ పని చేసుకుంటున్న రజక యువత ఒక సంఘంగా ఏర్పడింది. వారు సంపాదించుకుంటున్న డబ్బులో కొంత నిరుపేద రజకుల కోసం ఖర్చు చేస్తున్నట్లు వారు తెలిపారు.
పేద రజకులకు బియ్యం పంపిణీ - Railway Koduru
కడప జిల్లా రైల్వే కోడూరులో పేద రజకులకు రజక సంఘం ఆధ్వర్యంలో బియ్యాన్ని పంపిణీ చేశారు.
![పేద రజకులకు బియ్యం పంపిణీ Distribution of rice to poor rajakas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7164743-459-7164743-1589271801751.jpg)
పేద రజకులకు బియ్యం పంపిణీ