ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్యవైశ్య సత్రం ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను.. దాతలు తమకు తోచిన సాయం చేస్తూ.. ఆదుకుంటున్నారు. కూరగాయలు, బియ్యం పంపిణీ చేస్తూ అండగా నిలుస్తున్నారు.

By

Published : Apr 25, 2020, 5:13 PM IST

daily needs distributed at kamalapuram constituency in kadapa district
ఆర్యవైశ్య సత్రం ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పుష్పగిరివారిపల్లె, మిట్టపల్లె, ఆదినిమ్మాయపల్లె గ్రామాల్లో ప్రజలకు ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. 18 రకాల సరకులను సుమారు 600 కుటుంబాలకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్​రెడ్డి అందజేశారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తమవంతు సాయం అందించామని సత్రం అధ్యక్షులు సుదర్శనరావు, నగేశ్ కిశోర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details